టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ ప్రముఖులు సినిమా యొక్క టికెట్ ధరల సమస్యలపై చర్చించేందుకు ఆంధ్ర సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలవడానికి విజయవాడ…
ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాక ఎక్కువగా యాక్షన్ మూవీస్ తోనే బిజీ అయ్యారు. దీంతో డార్లింగ్ ఫాన్స్ కొంచెం నిరాశ చెందుతున్నారు. ప్రభాస్ నుంచి ఒక…
స్టార్ హీరోతో సినిమా చేస్తే కెరియర్ ఓ రేంజ్ లో ఉంటుందని అందరు భావిస్తారు. అదే స్టార్ హీరో సినిమాకి నో చెబితే లేనిపోని సమస్యలు వస్తాయి.…
ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే ప్రభాస్ కోసం హైదరాబాద్ కు బయలుదేరింది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ‘మహానటి’ సినిమా తో అందరి చేత ప్రశంసలు…
దేశం గర్వించదగిన గాయని.. భారతరత్న లతా మంగేష్కర్ తుది శ్వాస విడవడం తో అభిమానులు శోక సముద్రంలో మునిగిపోయారు. 92 సంవత్సరాల ‘లతా మంగేష్కర్’ ఇక లేరు…
దేవి శ్రీప్రసాద్ కంపోజిషన్ లో వచ్చిన పుష్ప ఆల్బమ్ ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ ను ఒక ఊపు ఊపుతుంది. పుష్ప పాటలు సామాన్యుల నుంచి మొదలు పెడితే…
ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగటమే. గత సంవత్సరం దేశంలో…
కరోనా కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలతో పాటు భారత్ ను వణికిస్తోంది. ప్రస్తుతం పెరుగుతున్న కేసులతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే కరోనా వల్ల చాలా కుటుంబాలు…
గత ఏడాది వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా వచ్చిన ‘ఉప్పెన’ సినిమా సూపర్ హిట్ అందుకుంది. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన…
కరోనా ఇప్పటివరకు 3 వేరియేషన్స్ ను చూపించింది. ఒక్కో వేవ్ ఒక్కో సినిమా కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపించింది. అయితే, ఈ కరోనా వేవ్స్ వల్ల…
ప్రస్తుతం టాలీవుడ్ పెద్ద హీరోలు 40 నుంచి 60 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ దూసుకుపోతున్నారు. ప్యాన్ ఇండియా హీరోలు అయితే 70 నుంచి 100 కోట్లు వరకు…
కరోనా థర్డ్ వేవ్ మరోసారి దర్శకులకు కావాల్సినంత సమయాన్ని ను తీసుకువచ్చింది. రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాలు వాయిదా పడటంతో డైరెక్టర్లు తరువాత ప్రాజెక్టులపై ఫోకస్…
ప్రస్తుతం ప్రభాస్ సినిమాల లిస్ట్ చాలా పెద్దగా ఉంది. ఆయన చేస్తున్న సినిమాలు అన్ని ప్యాన్ ఇండియా సినిమాలు కావడం విశేషం. అయితే, ప్రభాస్ త్వరలో తెలుగు…
మహీంద్రా షోరూమ్లో బొలెరో పికప్ ట్రక్ ను కొనేందుకు వెళ్ళిన రైతు ను అక్కడ ఉన్న సేల్స్ మెన్ అవమానించాడు. 10 రూపాయలు అనుకొని వచ్చినట్లున్నారు బయలుదేరండి..…
మహారాష్ట్రలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వార్దా జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు మెడికల్ స్టూడెంట్స్ మృతిచెందారు. సవాంగి లోని దత్త…
దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే, గత ఐదు రోజుల్లో కరోనా కేసులు 3 లక్షలకు పైగా నమోదు కాగా, గడిచిన 24 గంటల్లో కొత్త…
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం మరో కీలక నిర్ణయం తీసుకోండి. రాష్ట్రంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ఏపీ సర్కార్…
కీర్తి సురేష్ తాజాగా లీడ్ రోల్ లో నటించిన చిత్రం ‘గుడ్ లక్ సఖి’.. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి ‘నగేష్ కుమార్’…
తాజాగా కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గుడ్ లక్ సఖి’ ఈ సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. క్రీడా నేపథ్యంలో…
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, పంజా వైష్ణవ్ తేజ్ తాజాగా నటిస్తున్న చిత్రం యొక్క టైటిల్ ను మూవీ మేకర్స్ కొద్దీ సేపటి క్రితం విడుదల చేశారు. ఈ…
మలయాళ చిత్ర పరిశ్రమ లో తాజాగా వచ్చిన ‘హృదయం’ అనే సినిమా సూపర్ హిట్ అందుకుంది. ఈ చిత్రంలో యాక్టర్ మోహన్ లాల్ తనయుడు ‘ప్రణవ్ మోహన్…
దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. వరసగా మూడు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజలందరూ ఆందోళనకు చెందుతున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరోసారి…
దేశంలో కరోనా వ్యాప్తి తీరు అందరికి ఆందోళన కలిగిస్తోంది. గత మూడు రోజులుగా కొత్త కేసులు 3 లక్షలకు పైగా నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఐఐటీ మద్రాస్…
సమంత నాగచైతన్య విడిపోయి ఐదు నెలలు దాటినా ఈ ఇద్దరి గురించి ఏదో ఒక టాపిక్ నడుస్తూనే ఉంది. బ్రేకప్ సందర్భంగా పెట్టిన పోస్టును సమంత డిలీట్…
అల్లు అరవింద్ తీసుకువచ్చిన తెలుగు ‘ఆహా’ ఓటిటి ప్లాట్ ఫామ్ రెండు సంవత్సరాల కంటే తక్కువ సమయంలోనే అత్యంత పాపులారిటీని సంపాదించుకుంది. ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్…
జనెటి ట్రైన్ మిస్టరీ అది జులై 14, 1911 వ సంవత్సరం. మూడు బోగీలు, 106 మంది ప్రయాణికులతో ఓ ట్రైన్ నెమ్మదిగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది.…
గోపీచంద్ ‘తొలివలపు’ అనే సినిమా తో హీరో గా ఎంట్రీ ఇచ్చారు. అయితే, హీరోగా కంటే జయం, నిజం, వర్షం సినిమాలతో విలన్ గా మంచి గుర్తింపు…
మాస్ మహారాజా రవితేజ తల్లి పై జగ్గంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. రవితేజ తల్లి భూపతి రాజ్యలక్ష్మి తో…
కోవిడ్ మహమ్మారి మనుషులతో పాటు జంతువుల పైన కూడా పంజా విసురుతుంది. తొలిసారిగా 2020 ఏప్రిల్ నెలలో అమెరికాలోని న్యూయార్క్ కు చెందిన బ్రాంక్స్ జూలో ఓ…
ప్రపంచంలోనే అరుదైన నల్ల వజ్రం వేలానికి రాబోతుంది. ఈ బ్లాక్ డైమండ్ కు ది ఎనిగ్మా (The Enigma) అని పేరు పెట్టారు. ఇటీవలే ఈ వజ్రాన్ని…
ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. నైట్ కర్ఫ్యూ తో పాటు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న కరోనా కేసులు మాత్రం అదుపులోకి…
బాలకృష్ణ లాగా మరో సీనియర్ హీరో హోస్ట్ గా మారనున్నారు. అసలు మాట్లాడటానికి ఆ హీరో పెద్దగా ఇష్టపడ్డారు. అలాంటి ఆ హీరోను తెలుగు పోగ్రామ్ షో…
కరోనా కాలంలో ఓటిటి ప్లాట్ ఫామ్ లు సినిమాలకు బెస్ట్ ఆప్షన్ గా మారాయి. గతంలో థియేటర్స్ మూసివేసిన సమయంలో చాలా సినిమాలు ఓటిటి లో విడుదలైన…
విశాఖపట్నం నుంచి ఢిల్లీ వెళ్తున్న ఏపీ ఎక్స్ప్రెస్లో ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున వరంగల్ జిల్లా, నెక్కొండ రైల్వే స్టేషన్ లో ఏపీ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎస్6…
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఓమిక్రన్ ప్రభావంతో గత కొన్ని వారాలుగా భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. రికార్డు స్థాయిలో రోజువారీ కేసులు మూడు…
నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ మరియు నేచురల్ స్టార్ నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ’ సినిమాలు డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ…
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న సమయంలో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ…
దేశంలో కరోనా కేసులు తగినట్లే తగ్గి మళ్లీ విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా…
ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. దీంతో అందరు ఒక్కసారిగా షాకయ్యారు. వివరాల్లోకి వస్తే, శబరిమల ఆలయానికి వెళ్లే మార్గంలో పెన్ ఘాట్ వంతెన…
దేశంలో కరోనా మార్చి నెల నాటికి అంతమవుతుందా.. ఈ నెలాఖరుకు కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందా.. నిపుణుల అంచనాల ప్రకారం కరోనా చివరి దశకు…
నందమూరి నట సింహం బాలకృష్ణ హోస్ట్ గా ప్రముఖ ఓటిటి ఆహ లో వస్తున్న ‘అన్స్టాపబుల్’ షోకి విపరీతమైన ప్రజాదరణ లభిస్తుంది. బాలయ్య హోస్టింగ్ ప్రేక్షకుల అందరికి…
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో.. కార్స్ మరియు బైకులన్నా అంటే ఇష్టం. వాటి కోసమే ఓ ప్రత్యేక గ్యారేజీ…
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. థర్డ్ వేవ్ లో కేసుల సంఖ్య 10 వేల మార్క్ ను క్రాస్ చేసింది. నిన్న 7 వేలకు సమీపంలో…
సమంత తన కెరియర్ ను స్టార్ట్ చేసి 10 ఏళ్లు అవుతున్నా ఒక్క హిందీ సినిమా కూడా చేయలేదు. ఐదేళ్ల క్రితం వచ్చిన రష్మిక మాత్రం హిందీలో…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ లో వరస సినిమాలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ‘వకీల్ సాబ్’ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఒకేసారి…
ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘గని’ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యం లో తెరకెక్కనున్న ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు.…
సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం యశోద. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 14 గా శివలింగ, కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ…
బాహుబలి సినిమాతో ప్రభాస్, పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా హీరోలు అయిపోయారు. ప్రస్తుతం పుష్ప తీసుకొచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలనే ఆలోచనలో అల్లు…
కూతురు ప్రేమించిందని తెలిసి తట్టుకోలేక పరువు హత్యలకు పాల్పడుతున్న ఈ రోజుల్లో ఓ తండ్రి మాత్రం తన కోపాన్ని వినూత్న రీతిలో వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్…
ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజువారీ కేసులు 4 వేలకు పైగా నమోదవుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ ను అమలు చేయాలనీ నిర్ణయం…
మెగాస్టార్ చిరంజీవి కుటుంబంపై వివాదాస్పద వ్యాఖ్యలతో టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) మరోసారి వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా…
ప్రస్తుతం మన దేశంలో కరోనా థర్డ్ వేవ్ అందరిని వణికిస్తుంది. ఓ వైపు కరోనా కొత్త కేసులు మరోవైపు ఓమిక్రాన్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. అయితే, గడచిన…
సినీ పరిశ్రమలో మరో జంట విడాకులు తీసుకుంది. వెండితెరపై ఓ వెలుగు వెలుగుతున్న హీరో, హీరోయిన్స్ విడాకులు తీసుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే…
ప్రస్తుతం మన దేశంలో 2.5 లక్షలకు పైగా రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లోమన దేశంలో 2 లక్షల 58 వేల 089 కొత్త కేసులు…
డోలో 650 ఈ పేరుకు భారతదేశంలో పరిచయం అవసరం లేదు. కరోనా సమయంలో చాలా మంది ఈ టాబ్లెట్ ను వాడే ఉంటారు. సాధారణంగా ఈ టాబ్లెట్…
సంక్రాంతి పండుగ సందర్బంగా కృష్ణాజిల్లా గుడివాడ కు కూడా గోవా కల్చర్ పాకింది. గుడివాడ కే – కన్వెన్షన్ ప్రాంగణంలో జూద క్రీడలు జోరుగా సాగుతున్నాయి. స్థానిక…
టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆమె తన సినీ పాత్రల వివరాలు మాత్రమే కాకుండా తన…
ఎనర్జిటిక్ హీరో రామ్, తమిళ డైరెక్టర్ లింగుస్వామి కాంబినేషన్ లో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా కనిపించబోతున్నాడు.…
బంగారం ధరల్లో స్వల్ప హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర పది రూపాయలు తగ్గింది. హైదరాబాద్లో ప్రస్తుతం 24…
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రల్లో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లకు సంక్రాంతి సెలవులను పొడిగించింది. మరోపక్క ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా…
తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా టెస్లా కంపెనీ పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెస్లా అధినేత చాలా కాలం నుంచి తమ కార్లను…
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా 100 కోట్లు మిస్ చేసుకుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకు పైగా గ్రాస్ మరియు 120 కోట్లకు…
ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2 లక్షల 68 వేల 833 మంది కరోనా భారిన పడ్డారు.…
గుంటూరు జిల్లా గుండ్లపాడు గ్రామంలో వైసీపీ నేతల చేతిలో హత్యకు గురైన టీడీపీ నేత తోట చంద్రయ్య అంత్యక్రియల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. చంద్రయ్య…
తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యల పై చర్చించేందుకు మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు మరియు పంపిణీదారుల…
మెగాస్టార్ చిరంజీవి ఒక ఫ్యామిలీ పర్సన్. ఆయనకు షూటింగ్ లేకపోతే ఎక్కువగా తన ఇంట్లోని కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మనవరాళ్లతో గడపడం మనం చూస్తూ ఉంటాము. అయితే,…
ఈ మధ్య కాలంలో హైదరాబాద్ పోలీసులు మరియు తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్,కార్పొరేషన్ వంటి కొన్ని ప్రభుత్వ శాఖల వారు కొన్ని మంచి విషయాలను ప్రచారం చేయడానికి…
పశ్చిమ బెంగాల్లో గౌహతి – బికనీర్ ఎక్స్ ప్రెస్ (15633) రైలు పట్టాలు తప్పింది. ప్రమాదం జరిగినప్పుడు రైలు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ…
రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ షో ఇప్పటివరకు తెలుగులో 5 సీజన్స్ ను పూర్తి చేసుకుంది. అయితే ఇంతకముందు బుల్లితెరపై…
సూపర్ స్టార్ కృష్ణ మనవడు అశోక్ గల్లా ‘హీరో’ అనే చిత్రం తో టాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ అందరిని…
బంగార్రాజు ప్రెస్ మీట్ లో నాగార్జున ఒకటికి నాలుగు సార్లు, నా సినిమాకు ఎలాంటి ఇబ్బంది లేదు.. నా సినిమాకు ఎలాంటి ఇబ్బంది లేదు.. అంటూ చెప్పుకొచ్చారు.…
దాదాపు ఐదు దశాబ్దాల పాటు సినీ పరిశ్రమకు విశేష సేవలందించిన నటుడు మోహన్ బాబు. ప్రస్తుతం మోహన్ బాబు పేరుతో ఓ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు. విశ్వవిద్యాలయాలకు…
ఆశ్చర్యకరంగా, మెగాస్టార్ చిరంజీవి లంచ్ సమయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు విజయవాడ వెళ్ళారు. ఈ సమావేశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే,…
మన దేశంలో ఒక వైపు కరోనా కేసులు మరోవైపు ఓమిక్రాన్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం రోజువారి కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువయ్యాయి. ఓమిక్రాన్ కేసుల…
ప్రస్తుతం మన దేశంలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తుంది. రోజువారి కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువైంది. ఈ రోజువారీ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు అన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కడం విశేషం. ప్రస్తుతం ప్రభాస్…
తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని నెలల క్రితం సమంత మరియు నాగచైతన్య విడాకుల విషయం పై భారీగా చర్చనీయాంశమైంది. అయితే వారిద్దరూ ఎందుకు విడిపోయారో ఇంతవరకు ఎవరికీ…
కరోనా మరోసారి తన దూకుడు చూపిస్తుంది. ఓ వైపు కరోనా కేసులు మరోవైపు థియేటర్స్ ఆక్యుపెన్సీ టెన్షన్లు ఇవన్నీ సినీ పరిశ్రమను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇది…
ఈ మధ్య కాలంలో సింగర్స్ కు మంచి గుర్తింపు దక్కుతుంది. సింగర్స్ కు ఎక్కువ ఫ్రేమ్ వచ్చినప్పుడు వారిలో చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ అవుతుంటారు. లేడీ…
సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఓ స్టార్ హీరో తన కొడుకుతో కలిసి చేసిన సినిమాలు చాలా చూశాము. ఉదాహరణకు 1. సూపర్ స్టార్ కృష్ణ – మహేష్…
ప్రస్తుతం మనం ఊహించినట్టుగానే కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తుంది. దేశంలో కరోనా కేసులు రోజురోజుకి విపరీతంగా పెరిగిపోతున్నాయి. సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను ఐకాన్ స్టార్ గా మార్చిన పుష్ప మూవీ ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటుతోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన…
యంగ్ డైరెక్టర్ సుజిత్ ‘రన్ రాజా రన్’ సినిమా తో హిట్ కొట్టి దాదాపు ప్రభాస్ కోసం ఐదు సంవత్సరాలు వేచి ఉన్నాడు. ఆ తర్వాత ప్రభాస్…
కరోనా రోజుకో రూపం మార్చుకుంటూ ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ కు సవాల్ విసురుతుంది. ప్రస్తుతం కొత్తగా పుట్టుకొస్తున్న వేరియంట్స్ ప్రజల పై దండయాత్ర చేస్తున్నాయి. తాజాగా మరో…
టాలీవుడ్ ఇండస్ట్రీలో దిల్ రాజు కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అంతేకాదు ఆయన టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరు. ప్రస్తుతం ఆయన నుంచి రాబోతున్న సినిమా…
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కు రెమ్యునరేషన్ విషయంలో చాలా అన్యాయం జరుగుతుందని, కనీసం తమ కష్టాన్ని చూసి కూడా తగిన ఫలితం ఇవ్వట్లేదని చాలామంది అంటున్నారు. కానీ…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన “రాధే శ్యామ్” సినిమా వాయిదా వేయడంతో ప్రభాస్ అభిమానులు అందరూ నిరాశ చెందారు. అంతా సవ్యంగా జరిగి ఉంటే రాధే…
అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన “పుష్ప ది రైజ్” భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా థియేటర్ లోనే కాదు, అమెజాన్ ప్రైమ్…
ప్రస్తుతం మన దేశంలో కరోనా థర్డ్ వేవ్ వేగంగా విజృంభిస్తుంది. కరోనా సెకండ్ వేవ్ కంటే థర్డ్ వేవ్ లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. సినీ ఇండస్ట్రీలో…
ప్రస్తుతం తెలంగాణలో ఉద్యోగ, ఉపాధ్యాయుల విభజనకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 317 ఉత్తర్వులపై వివాదం ముదురుతోంది. ఇప్పటికే ఈ జీవో ను రద్దు…
ప్రముఖ తెలుగు స్టార్ కృష్ణ కుమారుడు మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు (56) శనివారం కన్నుమూశారు. దీంతో సినీ ఇండస్ట్రీలో ఉన్న…
1999వ సంవత్సరం వచ్చిన సినిమాల్లో ‘తమ్ముడు’ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఈ సినిమా పవన్ కళ్యాణ్ ను ప్రముఖ స్టార్ గా నిలబెట్టండి. ఈ చిత్రానికి…
ప్రస్తుతం మన దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తోంది. రోజురోజుకు ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా మన దేశంలో గడిచిన 24 గంటల్లో ఒక లక్ష…
తెలుగు టీవీ ప్రోగ్రామ్స్ లో అత్యంత హైప్ మరియు అత్యధిక TRP రేటింగ్ ను సొంతం చేసుకున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఈ షో ప్రారంభమైనప్పటి…
ఈ మధ్యకాలంలో ప్రేమికులు తమ ప్రేమను ఇంట్లో ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్యకు ఎక్కువగా పాల్పడుతున్నారు. ఇదే విధంగా సంగారెడ్డి జిల్లాలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమ పెళ్లికి…
ప్రభాస్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణ మరో మూడు రోజుల్లో ముగియనుంది. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ‘రాధే శ్యామ్’ టీజర్ ను విడుదల చేస్తున్నట్లు…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘సాలార్’. ఈ సినిమా పై ప్రేక్షకులకు భారీ అంచనాలు…
నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల రివార్డు: సైదాబాద్ కు చెందిన చిన్నారి అత్యాచారం.. హత్య కేసులో నిందితుడు రాజు కోసం పోలీసులు వేట…
గోపీచంద్, తమన్నా హీరోహీరోయిన్లుగా నటించిన ‘సీటీమార్’ సినిమా విజయం పై ప్రభాస్ తాజాగా స్పందించారు. నా స్నేహితుడు గోపీచంద్ సీటీమార్ చిత్రంతో బ్లాక్బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు.…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి ‘రాధే శ్యామ్’ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్…