కరోనా కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలతో పాటు భారత్ ను వణికిస్తోంది. ప్రస్తుతం పెరుగుతున్న కేసులతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే కరోనా వల్ల చాలా కుటుంబాలు…
దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే, గత ఐదు రోజుల్లో కరోనా కేసులు 3 లక్షలకు పైగా నమోదు కాగా, గడిచిన 24 గంటల్లో కొత్త…
దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. వరసగా మూడు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజలందరూ ఆందోళనకు చెందుతున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరోసారి…
దేశంలో కరోనా వ్యాప్తి తీరు అందరికి ఆందోళన కలిగిస్తోంది. గత మూడు రోజులుగా కొత్త కేసులు 3 లక్షలకు పైగా నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఐఐటీ మద్రాస్…
కోవిడ్ మహమ్మారి మనుషులతో పాటు జంతువుల పైన కూడా పంజా విసురుతుంది. తొలిసారిగా 2020 ఏప్రిల్ నెలలో అమెరికాలోని న్యూయార్క్ కు చెందిన బ్రాంక్స్ జూలో ఓ…
ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. నైట్ కర్ఫ్యూ తో పాటు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న కరోనా కేసులు మాత్రం అదుపులోకి…
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఓమిక్రన్ ప్రభావంతో గత కొన్ని వారాలుగా భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. రికార్డు స్థాయిలో రోజువారీ కేసులు మూడు…
దేశంలో కరోనా కేసులు తగినట్లే తగ్గి మళ్లీ విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా…
దేశంలో కరోనా మార్చి నెల నాటికి అంతమవుతుందా.. ఈ నెలాఖరుకు కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందా.. నిపుణుల అంచనాల ప్రకారం కరోనా చివరి దశకు…
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. థర్డ్ వేవ్ లో కేసుల సంఖ్య 10 వేల మార్క్ ను క్రాస్ చేసింది. నిన్న 7 వేలకు సమీపంలో…
ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజువారీ కేసులు 4 వేలకు పైగా నమోదవుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ ను అమలు చేయాలనీ నిర్ణయం…
ప్రస్తుతం మన దేశంలో కరోనా థర్డ్ వేవ్ అందరిని వణికిస్తుంది. ఓ వైపు కరోనా కొత్త కేసులు మరోవైపు ఓమిక్రాన్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. అయితే, గడచిన…
ప్రస్తుతం మన దేశంలో 2.5 లక్షలకు పైగా రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లోమన దేశంలో 2 లక్షల 58 వేల 089 కొత్త కేసులు…
ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2 లక్షల 68 వేల 833 మంది కరోనా భారిన పడ్డారు.…
మన దేశంలో ఒక వైపు కరోనా కేసులు మరోవైపు ఓమిక్రాన్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం రోజువారి కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువయ్యాయి. ఓమిక్రాన్ కేసుల…
ప్రస్తుతం మన దేశంలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తుంది. రోజువారి కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువైంది. ఈ రోజువారీ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం…
కరోనా రోజుకో రూపం మార్చుకుంటూ ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ కు సవాల్ విసురుతుంది. ప్రస్తుతం కొత్తగా పుట్టుకొస్తున్న వేరియంట్స్ ప్రజల పై దండయాత్ర చేస్తున్నాయి. తాజాగా మరో…
ప్రస్తుతం మన దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తోంది. రోజురోజుకు ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా మన దేశంలో గడిచిన 24 గంటల్లో ఒక లక్ష…
కరోనా వైరస్ తో ప్రపంచమంతా వణికిపోతుంటే, అంతకుమించి ప్రమాదకరమైన కొత్త వైరస్ వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా పశ్చిమ ఆఫ్రికాలోని గినియా దేశంలో మార్ బర్గ్…
భారత్లో జాన్సన్ అండ్ జాన్సన్ సింగల్ డోసు టీకాకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అమెరికాకు చెందిన ఈ సింగల్ డోసు టీకాను అత్యవసర వినియోగానికి కేంద్రం…
దేశంలో కరోనా రెండొవ దశ తీవ్రత ఇంకా ముగిసిపోలేదని కేంద్రం హెచ్చరిస్తోంది. మరో పక్క థర్డ్ వేవ్ ముప్పు తప్పదనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ తరుణంలోనే…
దేశంలో రెండో దశ తీవ్ర స్థాయిలో విజృంభించడం వెనుక భారత్ గుర్తించిన డెల్టా వేరియంట్ ఉన్నట్లు ప్రభుత్వ అధ్యనంలో తేలింది. ఈ డెల్టా వేరియంట్ అత్యంత వేగంగా…
గడిచిన 24 గంటల్లో భారతదేశం లో 86,498 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దాదాపు 63 రోజుల తర్వాత రోజువారీ కేసులు లక్ష కన్నా తక్కువ రావడం…
దేశంలో కరోనా సెకండ్ వేవ్ కంట్రోల్ లోకి వచ్చినట్టు కనిపిస్తుంది. రోజువారి కేసుల సంఖ్య భారీగా తగ్గాయి. చాలా రోజుల తర్వాత లక్ష కేసులు నమోదయ్యాయి. మరో…
గత రెండు నెలల్లో దేశాన్ని కదిలించిన కరోనా సెకండ్ వేవ్ గురించి మాట్లాడిన ప్రధాని మోదీ వాక్సిన్ పై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక పై కేంద్ర…
చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ కోసం భారత్ బయోటెక్, ఐసిఎమ్ఆర్ (ICMR) చర్యలను ముమ్మరం చేసింది. పిల్లల్లో క్లినికల్ పరీక్షల కోసం ఇప్పటికే డీజీసీఐ (DGCI ) అనుమతులు…
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,21,476 కేసులు నమోదు అయ్యాయి. మరోపక్క మరణాల రేటు కూడా తగ్గుతూ ఉన్నాయి. ఏపీలో…
హైదరాబాద్ లోని కొన్ని ప్రైవేట్ హాస్పటల్స్ కు వ్యాక్సిన్ రూపొందించడానికి అనుమతి ఇవ్వబడింది. దీనితో పెద్ద కార్పొరేట్ హాస్పటల్స్ టీకా డ్రైవ్ ను నిర్వహించారు. సైబరాబాద్ పోలీసుల…
కరోనా రెండవ దశ తగ్గుముఖం పడుతుందని, రికవరీ రేటు పెరుగుతుందని ఎవరికి వారు అంచనా వేస్తున్నారు. కొన్ని రోజులుగా కేసులు భారీగా తగ్గుతున్నాయి ఇదే సమయంలో అంతర్జాతీయ…
ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గుతున్న మరణాల రేటు మాత్రం వణుకు పుట్టిస్తుంది. మే నెలలో దేశంలో గంటకు సుమారు 155 మంది కరోనా కు బలైపోవడం…
కరోనా కేవలం పట్టణాలలో ఉండే వారినే కాదు పచ్చని అడవుల్లో తలదాచుకునే మావోయిస్టులను కూడ వదిలి పెట్టడం లేదు. కరోనా సోకినా ఓ మావోయిస్టు నేత చికిత్స…
దేశంలో కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చినా కరోనా కేసులు ఈ రోజు స్వల్పంగా పెరిగాయి. గడచిన 24 గంటల్లో లక్ష 32 వేల 788 కేసులు నమోదైనట్లు…
విశాఖలో బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. రోజుకి పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా బారిన పడి కోలుకున్న వారికి…
ఆనందయ్య మందు కు లైన్ క్లియర్ అయింది. సోమవారం నుంచి ఆనందయ్య మందు పంపిణీ కి అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. ఆన్ లైన్ లో మాత్రమే ఈ…
ఈ కరోనా మహమ్మారి వల్ల ఎన్నో బంధాలు బలైపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా కు చెందిన 27 ఏళ్ల యువతి తన జీవితం పై ఎన్నో ఆశలు పెట్టుకుంది.…
మొదట బ్లాక్ ఫంగస్ ఆ తర్వాత వైట్ ఫంగస్ ఇప్పుడేమో క్రీమ్ ఫంగస్ వచ్చింది. ఈ ఫంగస్లు కరోనా నుంచి కోలుకున్నామనే సంతోషం లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే…
కరోనా వచ్చిందని బయపడుతుంటే అది మనిషిని సగం చంపేస్తుందని, అలాకాకుండా ధైర్యంగా దాన్ని ఎదురుకుంటే కరోనా ను ఖచ్చితంగా జయించవచ్చు అని ఎంతోమంది నిరూపించారు. అదే విషయాన్ని…
ఆనందయ్య కరోనా మందు పంపిణీ కి తక్షణమే అనుమతి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లు ఇవాళ ఏపీ హైకోర్టు…
కరోనా సమయంలో మెగాస్టార్ చిరంజీవి మరో కార్యక్రమాని ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరతను తీర్చడం కోసం ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేయనున్నట్లు గత వారం మెగాస్టార్…
ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తుంది. ఈ వైరస్ వల్ల కొందరు కోలుకుంటే మరి కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ 104 సంవత్సరాలు ఉన్న బామ్మ…
భారీ గందరగోళ పరిస్థితుల మధ్య, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆనందయ్య యొక్క కరోనా మందు గురించి ఒక తీర్మానం ఇవ్వడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నుండి…
దేశ వ్యాప్తంగా మరియు తెలుగు రాష్ట్రాల్లో రోజువారి కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయి. కానీ మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. అమెరికా, బ్రెజిల్ తర్వాత…
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ వల్ల అన్ని దేశాలు వణికిపోతున్నాయి. భారతదేశంలో కూడా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. మరణాల్లో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం మూడో స్థానానికి చేరింది.…
రెజ్లర్ సుశీల్ కుమార్ అరెస్ట్ క్రీడా ప్రపంచంలో ఒక సెన్సేషనల్ క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. ఒలింపిక్స్ లో వ్యక్తిగతంగా వరుసగా రెండు పతకాలు సాధించిన ఏకైక క్రీడాకారుడు…
తమిళనాడులో సోమవారం నుంచి సంపూర్ణ లాక్డౌన్ అమలు కానున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. మొదట తమిళనాడు ప్రభుత్వం కరోనా వ్యాప్తిని నివారించడానికి మే 10 నుంచి మే…
ఆంధ్రప్రదేశ్ లో బ్లాక్ ఫంగస్ కేసులు మరింత ఎక్కువ అవుతున్నాయి. గుంటూరు జిల్లా తెనాలిలో వరుసగా రెండవ బ్లాక్ ఫంగస్ కేసు నమోదవడంతో అక్కడి ప్రజలు ఆందోళనకు…
ఆంధ్ర ప్రదేశ్ పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా…
కరోనా వైరస్ ఒక పక్క ప్రజల ప్రాణాలను తీస్తుంటే దానికి తోడుగా బ్లాక్ ఫంగస్ ప్రజలను భయపడుతుంది. ఇది ఇలా ఉంటె మరో కొత్త ఫంగస్ బయటకు…
దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. లాక్ డౌన్ ప్రభావం వల్ల ఈ కరోనా కేసులు కొంచం తగ్గుముఖం పట్టాయి. కానీ మరణాలు రేటు మాత్రం…
సోను సూద్ ఈ క్లిష్టమైన కరోనా సమయంలో ప్రజలకు సాయం చేయ్యడానికి తాను ఉన్నానంటూ ముందుకు వస్తున్నాడు. కరోనా మొదటి దశ నుంచి ఇప్పటివరకు ఏంటో మంది…
ప్రస్తుతం కరోనా మహమ్మారి దేశంలో విలయతాండవం చేస్తుంది. పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా ఉండటంతో కాస్త ఊరట లభిస్తున్నప్పటికీ అదే సమయంలో మరణాల సంఖ్య పెరుగుతూ ఉండడం…
తెలంగాణ సరిహద్దుల్లో ఏపీ అంబులెన్స్ల నిలిపివేత పై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం ఏపీ నుంచి వచ్చా అంబులెన్స్లకు గ్రీన్…
ముక్కు కు ఆక్సిజన్, చేతికి సెలైన్ తో హాస్పిటల్ బెడ్ మీద పాటలు వింటూ కనిపించిన యువతి చివరకు కరోనా కు బలైపోయింది. గతవారం సోషల్ మీడియాలో…
60 ఏళ్లు దాటినా వ్యక్తుల పై కోవిడ్ యొక్క మొదటి మరియు రెండవ దశలు ఎక్కువగా ప్రభావాన్ని చూపుతున్నాయి. దేశంలో సంభవించిన 2.5 లక్షల కోవిడ్ మరణాలలో,…
కరోనావైరస్ యొక్క రెండవ దశ తో వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఈ కఠినమైన కాలంలో ప్రముఖ తెలుగు నటుడు, ఎమ్మెల్యే నందమూరి…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా యొక్క వ్యాప్తిని ఆరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 10 రోజుల పాటు సంపూర్ణ…
కరోనా సెకండ్ వేవ్ విజృంభణ వల్ల ప్రజలు అనేక సమస్యలను ఎదురుకోవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశానికి అనేక విదేశీ సంస్థల నుంచి భారీగా సాయం అందుతోంది.…
మన దేశంలో కొనసాగుతున్న మహమ్మారి కరోనా నుంచి ప్రజలకు సహాయపడటానికి సోను సూద్ వివిధ ఆసుపత్రులకు మరియు సంస్థలకు ఆక్సిజన్ సిలిండర్లు మరియు ఆక్సిజన్ సాంద్రతలను ఇస్తున్నాడు.…
ఏపీ లో గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసులు మరియు మృతుల వివరాలు.. ఏపీలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో…
దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. దేశంలో వస్తున్న కొత్త కేసులు ప్రజలను కలవరపెడుతోంది. ఒక పక్కతెలుగు రాష్ట్రాల్లోనూ వైరస్ విజృంభణ ఆగటం లేదు. రోజురోజుకు మృతుల…
ప్రస్తుతం కరోనా కేసులు రోజురోజుకి విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రతి రోజు 4 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి, మరియు ప్రతి రోజు సుమారు 3 వేలకు పైగా…
కరోనా మహమ్మారి యొక్క సెకండ్ వేవ్ ప్రభావం మనలో ప్రతి ఒక్కరి మీద పడింది. కోవిడ్ కేసులు రోజురోజుకి విపరీతంగా పెరిగిపోతున్నాయి, అంతేకాదు రోజుకు 3,000 కు…
కరోనా వల్ల సామాన్యుల నుండి సెలబ్రిటీస్ వరకు ఏంటో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ కరోనా వల్ల ఎంతో మంది జర్నలిస్టులు సైతం తుది శ్వాస విడిచారు.…
కరోనావైరస్ సమాజాన్ని మరియు ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నప్పటికీ, కొంతమంది నిబంధనలను ఉల్లంఘించడం మరియు సాధారణ సామాజిక జీవితాన్ని కొనసాగించడం తరచుగా దేశవ్యాప్తంగా చూస్తున్నాము. కరోనా…
కర్ఫ్యూ వల్ల పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కర్ణాటక ప్రభుత్వం రెండు వారల పాటు లాక్ డౌన్ విధించింది..
కర్ణాటకలో కర్ఫ్యూ విఫలమైన తర్వాత కోవిడ్ కేసులను నియంత్రించడానికి పాక్షిక లాక్డౌన్ను విధించారు. మే 10 నుండి రెండు వారాల పాటు పూర్తి లాక్డౌన్ విధించాలని రాష్ట్ర…
ఏపీ ప్రభుత్వం కరోనా కేసులు తగ్గించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. దీని కోసం ప్రభుత్వం సరిహద్దుల్లో తనిఖీలు చేపట్టింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో పని సమయాల్లో మార్పులు చేసింది…
కరోనా మహమ్మారి ఎందరో గొప్పవారితో పాటు కిరాతకులను కూడా బలి తీసుకుంది. మాజీ అండర్ వరల్డ్ డాన్ మరియు మాజీ గ్యాంగ్ స్టర్ చోటా రాజన్ కరోనా…
చిత్తూరు జిల్లా లో మహమ్మారి కరోనా విజృంభిస్తుంది. ఈ జిల్లా మరణాల రేటులో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది, కాకపోతే అదే స్థాయిలో రికవరీ రేట్ ఉండటం…
కరోనా మహమ్మారి ఏ రంగాన్ని వదిలిపెట్టడం లేదు. సినీ ఇండిస్టీ లో ఇప్పటికే చాలా మంది ప్రముఖులు ఈ కరోనా వల్ల చనిపోయారు. తాజాగా ప్రముఖ తెలుగు…
దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కేసులతో పాటు మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగిపోతుంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ సహా పలు రాష్ట్రాలు కరోనా తో…
భారతదేశం మొత్తం ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సినిమాల్లో ఆర్ఆర్ఆర్ మూవీ ఒకటి ఈ మూవీని ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. బాహుబలి వంటి పెద్ద సినిమా తీసిన…
కరోనా రోజురోజుకి విజృంభిస్తుంది. ఈ కరోనా అన్ని రంగాలను వణికిస్తోంది. ఈ కరోనా వల్ల ఐపీల్ కూడా నిలిపివేయబడింది. ఐపీఎల్ నిలిపివేయడానికి ముందే అశ్విన్ టోర్నీ నుంచి…
మాజీ టిడిపి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. బుధవారం రాత్రి సిటీ స్కాన్ చేయించగా కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ధూళిపాళ్ల…
ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ దేశంలో వినాశనం సృష్టిస్తుంది. ఈ సమయంలో ప్రజలందరూ ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి చేతులు కలుపుతున్నారు.ఈ పరిస్థిలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు చాలా…
కోవిడ్ -19 కేసులు పెరగడంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కర్ఫ్యూ ను విధించింది. ప్రతి రోజు కర్ఫ్యూ మధ్యాహ్నం 12 నుండి ప్రారంభమవుతుంది. దుకాణాలు మరియు…
కరోనా వల్ల ఎక్కడ చూసినా ఆక్సిజన్ అందక ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇలాంటి విపత్కర సమయంలో మంచి మనసుతో ముందుకు వస్తున్నారు కొంతమంది ఈ కోవలోనే…
కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా వ్యాపించి అందరి జీవితాలను నాశనం చేస్తుంది, రోజుకు వేల సంఖ్యలో ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఈ కరోనా ప్రభావం సినీ పరిశ్రమపై గట్టిగానే…
దేశంలో కరోనా కేసులు అంతకంతకూ విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు మూడున్నర లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో మన దేశంలో 3…
ఇప్పటికే కరోనా వల్ల ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇదే మంచి టైమ్ అనుకోని కొంత మంది డాక్టర్స్ డబ్బులు కోసం కక్కుర్తి పడుతున్నారు. ఎమర్జెన్సీ మెడిసిన్ అని అమ్మి…
భారత దేశంలో కరోనా ఉద్యమం కొనసాగుతూనే ఉంది. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో గడిచిన 24 గంటల్లో నాలుగు లక్షలకు చేరువలో కొత్త కేసులు నమోదు…
సెకండ్ వేవ్ వ్యాప్తిని అరికట్టడం పై కేంద్ర రాష్ట్రాలు ఎంతో కృషి చేస్తున్నాయి. వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతూ ఉండటం, కరోనా పాజిటివ్ రేటు కూడా…
గత 24 గంటల్లో రాష్ట్రంలో 14,669 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ కార్యదర్శి అనిల్ సింఘాల్ తెలిపారు. అంటే కాదు 71 మంది కరోనా వల్ల…
తిరుపతిలో కరోనా కేసులు రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. దాంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలను వేగవంతం చేసింది.…
ఢిల్లీ తన పూర్తి లాక్డౌన్ను ఒక వారం రోజుల పాటు పొడిగించిన తరువాత, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా 14 రోజుల పాటు పూర్తి లాక్డౌన్ ప్రకటించింది.…
ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 26 వరకు ఆరు రోజులు పూర్తి లాక్డౌన్ విధించింది ఢిల్లీ ప్రభుత్వం. ఇప్పుడు, ఢిల్లీ లాక్డౌన్ను మరో ఆరు రోజులు పొడిగించినట్లు…
కరోనావైరస్ యొక్క సెకండ్ వేవ్ కారణంగా ప్రస్తుతం భారతదేశం భయంకరంగా మారింది. మనం ప్రతిరోజూ మూడు లక్షలకు పైగా సానుకూల కేసులను చూస్తున్నాము. ఢిల్లీలో, ఉత్తర ప్రదేశ్,…
గడిచిన 24 గంటల్లో నమోదైన కొత్త కేసులు & రికవరి రేటు వివరాలు: తెలంగాణలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఒక పక్క వ్యాక్సినేషన్ జరుగుతున్న…
24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా కేసులు: ఏపీ లో కరోనా కేసులు లెక్కకుమించి పెరిగిపోతున్నాయి. కోవిడ్ బాధితులు భారీగా ఆస్పత్రికి వస్తుండటంతో బెడ్స్…
తెలంగాణాలో నమోదైన కేసుల వివరాలు: కరోనా కేసుల వివరాల్లో తెలంగాణ కొత్త రికార్డు సాధించింది. రోజువారి కేసుల సంఖ్య 7000 కు పైగా పెరిగాయి. రాష్ట్రంలో గడిచిన…
దేశంలో కరోనా కేసుల వివరాలు: భారత దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది, రోజు రోజుకి కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. వరుసగా నాలుగోవ రోజు మూడున్నర లక్షల…
ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి, దీనితో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది, ఈరోజు నుంచి రాత్రి పూట కర్ఫ్యూను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. మరోవైపు కరోనా కేసులు…
మహారాష్ట్రలో విరార్ జిల్లాల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విజయ్ వల్లభ కోవిడ్ హాస్పటల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనితో 13 మంది కోవిడ్ బాధితులు సజీవదహనం అయ్యారు.…
ఏపీలో కరోనా విజృంభిస్తుంది, రోజురోజుకీ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎప్పుడు లేని విదంగా ఆంధ్ర ప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో పదివేలకు పైగా కరోనా కేసులు…
మహారాష్ట్రలోని నాసిక్లో విషాదం జరిగింది. ఈ రోజు 22 మంది కోవిడ్ పేషెంట్స్ మరణించారు. నివేదికల ప్రకారం, మహారాష్ట్రలోని ఒక హాస్పిటల్ వెలుపల ఒక ఆక్సిజన్ ట్యాంకర్…
గడిచిన 24 గంటల్లో దేశంలో కరోనా కాసుల వివరాలు: భారతదేశంలో కరోనా తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశం లో…
దేశంలో కరోనా సెకండ్ వైఫ్ కొనసాగుతుంది. కొన్ని రోజులుగా రోజుకు రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరగడంతో మరింత ఆందోళన కలిగిస్తోంది.…
యాక్టర్ సోనూసూద్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈరోజు ఉదయం కరోనా పాజిటివ్ వచ్చిందని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇప్పటికే తాను క్వారంటైన్ లో ఉన్నానని జాగ్రత్తలు…
KEY POINTS . గాలి ద్వార వైరస్ వ్యాప్తి . వైరస్ వాహకాలు .కరోనా సెకండ్ వేవ్ లక్షణాలు 1. గాలి ద్వార వైరస్ వ్యాప్తి: కరోనా…
ప్రముఖ కోలీవుడ్ నటుడు వివేక్ శుక్రవారం ఉదయం గుండెపోటుతో చెన్నైలోని ఆసుపత్రి లో జాయిన్ అయ్యారు. ఆయన పరిస్థితి తీవ్రంగా ఉందని, ఐసియులో ఉంచి చికిత్స అందిస్తున్నామని…
ఏప్రిల్ 4న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరిగిన వకీల్ సాబ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత బండ్ల గణేష్ స్పీచ్ చాలా వైరల్ గా…