. గడిచిన 24 గంటల్లో దేశంలో కరోనా సెకండ్ వేవ్ వివరాలు . మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో కరోనా కేసుల వివరాలు . రాజస్థాన్ లో…
.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కరోనా జాగ్రత్తలు గురించి చెప్పిన విషయాలు .దేశంలో కరోనా పరిస్థితి .వివిధ రాష్టాలలో కరోనా పరిస్థితి .తెలంగాణ లో కరోనా పరిస్థితి:…
విద్యారంగం పై కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. గత సంవత్సరం పరీక్షలు లేకుండానే ముగిసింది. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండడంతో ఈసారి కూడా టెన్త్, ఇంటర్…
టిడిపి సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు గారు ప్రెస్ మీట్ ఏర్పాటుచేశారు. ఆయన మాజీ రాజ్యసభ సభ్యుడు. ఆయన వయస్సు 102 సంవత్సరాలు. ఆయన మీడియాతో మాట్లాడుతూ…
దేశంలో కరోనా పరిస్థితి రోజు రోజుకి విషమంగా మారుతుంది. గడిచిన 24 గంటల్లో 1,03,558 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అలాగే కరోనాతో ఈ రోజు మరో…
గుంటూరు జిల్లాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గుంటూరు జిల్లాలోని భట్టిప్రోలు మండలం లో వారం రోజులపాటు ఆంక్షలు విధించారు. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో…
ఇక కరోనా వస్తే మగవాళ్ళలో తేడా ఖాయమని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. కరోనా సోకిన పురుషుల్లో నపుంసకత్వం వచ్చే అవకాశాలు మూడు రెట్లు ఎక్కువగా ఉండని రోమ్…
మహారాష్ట్ర లో కరోనా విజృంభిస్తోంది. మహారాష్ట్రలో పరిస్థితి చేయి దాటి పోతుంది, ఒక్కరోజులోనే 40 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి అంటే అక్కడ పరిస్థితి ఏ…
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. భారీగా మళ్లీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. రోజుకి 45 వేల నుంచి 50 వేల వరకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. చాలా…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్ టెన్షన్ పుట్టిస్తుంది. రోజురోజుకు కేసులు రెట్టింపు అవుతున్నాయి. మరోవైపు ఏపీ స్కూల్స్ లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఆంధ్రప్రదేశ్…
దేశంలో కొనసాగుతున్న రెండు దశ కరోనా విజృంభన, కరోనా కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 62,558 మంది కొత్తగా వైరస్ బారిన…
ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 492 కేసులు నమోదు అయ్యాయి. విశాఖ చిత్తూరు జిల్లాలో కరోనా వల్ల ఇద్దరు చనిపోయారు. తూర్పుగోదావరి…
పదుల సంఖ్య నుంచి వేల సంఖ్యలో కి పెరిగిన కేసులు తగ్గుముఖం పట్టాయని, రకాల సడలింపులు ఇచ్చేయడంతో జనం కూడా జాగ్రత్తలు పాటించడం మానేశారు. పెళ్లిళ్లు, పండుగలు,…
తెలంగాణలోని విద్యాసంస్థల్లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. పాఠశాలల్లో నమోదవుతున్నపాజిటివ్ కేసులతో బెంబేలెత్తిపోతున్నారు. తల్లిదండ్రుల గుండెల్లోనూ దడ పుట్టిస్తున్నాయి. మరోవైపు సిఎస్ విద్యాశాఖ అధికారులతో, సీఎం కేసీఆర్…
దేశంలో కరోనా విజృంభిస్తుంది, ప్రధానంగా మహారాష్ట్రలో రోజుకు 10,000 కు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీనితో నాగపూర్ ప్రాంతం లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. మరిన్ని ప్రాంతాల్లో…
దేశంలో కోవిడ్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి, ముఖ్యంగా మహారాష్ట్రలో పరిస్థితి తీవ్రంగా ఉంది. 24 గంటల్లో దేశంలో కొత్తగా 18,000 కేసులు నమోదు అయితే అందులో 10,000…
ప్రజలను అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారిని నిర్మూలన చేసే దిశగా మరో అడుగు పడింది. సాధారణ ప్రజానికానికి కరోనా టీకా ఇచ్చే రెండో దశ కార్యక్రమం, సోమవారం…
మాయదారి మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది, చాప కింద నీరులా ముంచుకొస్తుంది. అంతా అయిపోయిందనుకుంటున్న సమయంలో కరోనా కోరలు చాపుతుంది. ఒక వైపు వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందో లేదో,…
మహారాష్ట్రలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. దీనితో పాటు మరో ఆశాజనక విషయం వెలుగు చూసింది. సోమవారం ఉదయం తక్కువ కేసులు నమోదయ్యాయి. మొత్తం 8,766 పరీక్షలు…