ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం మరో కీలక నిర్ణయం తీసుకోండి. రాష్ట్రంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ఏపీ సర్కార్…
సంక్రాంతి పండుగ సందర్బంగా కృష్ణాజిల్లా గుడివాడ కు కూడా గోవా కల్చర్ పాకింది. గుడివాడ కే – కన్వెన్షన్ ప్రాంగణంలో జూద క్రీడలు జోరుగా సాగుతున్నాయి. స్థానిక…
తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా టెస్లా కంపెనీ పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెస్లా అధినేత చాలా కాలం నుంచి తమ కార్లను…
గుంటూరు జిల్లా గుండ్లపాడు గ్రామంలో వైసీపీ నేతల చేతిలో హత్యకు గురైన టీడీపీ నేత తోట చంద్రయ్య అంత్యక్రియల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. చంద్రయ్య…
చిత్తూరు జిల్లాలో మొత్తం 74 మంది వాలంటీర్లు రాజీనామాకు సిద్ధమయ్యారు. జగనన్న కాలనీ లబ్ధిదారులు ఇల్లు కట్టుకునేలా చూడాలంటూ పంచాయతీ కార్యదర్శి తమను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారని,…
సింగరేణి ఉద్యోగులకు యాజమాన్యం శుభవార్త తెల్పింది. రిటైర్మెంట్ వయస్సు పెంచాలంటూ ఇటీవలే సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 61…
ప్రస్తుతం వరుస ఓటములతో బాధపడుతున్న టీడీపీకి విశాఖ జిల్లాలో మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నేత.. మాజీ ఎమ్మెల్యే “శోభా హైమావతి” టీడీపీ పార్టీకి రాజీనామా…
గత ఏడాది పదో తరగతి పాస్ అయిన విద్యార్థుల విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు మేలు జరిగేలా, ఎవరూ నష్టపోకుండా విద్యా శాఖ…
తెలంగాణలో రెండు రోజుల పాటు ప్రభుత్వ వెబ్ సైట్స్ నిలిచిపోనున్నాయి. రాష్ట్రంలో కొత్త యూపీఎస్ యూనిట్ ఏర్పాటు కారణంగా రేపు రాత్రి 9 గంటల నుంచి ఎల్లుండి…
కేంద్ర మంత్రివర్గ పునర్వవస్థీకరణకు ముందు 12 మంది కేంద్ర మంత్రులు రాజీనామా చేశారు మరియు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వారి రాజీనామాను ఆమోదించారు. మంత్రుల చేసిన…
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ దేశంలోని 8 రాష్ట్రాలకు గవర్నర్ల ను నియమించారు. దీనిలో ఏపీకి చెందిన బీజేపీ నేత.. మాజీ లోక్ సభ సభ్యుడు అయిన…
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లోని ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు నగర వ్యాప్తంగా భారీ ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టింది. ఈ రోజు బాలానగర్ ప్రజల చిరకాల స్వప్నాన్ని…
మహి వి రాఘవ్ ‘యాత్ర’ సినిమాతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఈ సినిమా మాజీ ఆంధ్రప్రదేశ్ సీఎం ‘వైయస్ రాజశేఖర్ రెడ్డి’ జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఇప్పుడు,…
ప్రధాని మోడీ కి ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు లేఖ రాశారు. ప్రైవేట్ హాస్పటల్స్ ద్వారా వ్యాక్సినేషన్ ఎక్కువగా జరగటం లేదని ఆయన…
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కి ఏమైంది..? ఆయన ఒక్క సరిగా సన్నబడి పోవడానికి గల కారణాలు ఏమిటి..? ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పై…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన 32 అడిషనల్ కలెక్టర్ల కోసం సరికొత్త కియా కార్నివాల్ వాహనాలను కొనుగోలు చేసింది. ఈ కార్లను ఆర్టీఏ కొనుగోలు చేసింది. పంపిణీకి…
పెట్రోల్ మరియు డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో చాలా మంది సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. జూలై 2020 నుండి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు సుమారుగా…
మాజీమంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరుటకు రంగం సిద్ధమైంది. నేడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్న ఈటల ఎల్లుండు బీజేపీ పెద్దల సమక్షంలో కమల దళం లో…
తెలంగాణ పోలీసులు లాక్ డౌన్ యొక్క నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఎవరైనా అనవసరంగా రోడ్ పైకి వస్తే వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. మరో…
ఒక సాధారణ వ్యక్తి దేశ అధ్యక్షుడి చెంప చెళ్లుమనిపించిన సంఘటన ఫ్రాన్స్లో జరిగింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యువెల్ మాక్రాన్కు ఒక చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటన…
తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు గురించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు బోర్డు కొద్ది సేపటి క్రితం వెల్లడించింది. ఫస్ట్…
బాంబే హైకోర్టు లో ఎంపీ నవనీత్ కౌర్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆమె క్యాస్ట్ సర్టిఫికేట్ ను రద్దు చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. తప్పుడు…
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా యొక్క బ్లూ వెరిఫై టిక్ మార్కులను ట్విట్టర్ సంస్థ తొలగించండి. అయితే కొద్ది గంటల తర్వాత మళ్లీ ఆయన…
పేద వారి యొక్క సొంత ఇంటి కోరిక ఈరోజు నెరవేరబోతోంది. పేదలకు ఇళ్ల పథకం పేరిట ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం ఈరోజు మొదలుకానుంది. ఇక…
కరోనా మనుషుల యొక్క జీవితాలను అల్లకల్లోలం చేసింది. ఒక పక్క కరోనాను ఎదుర్కోలేక ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే మరోపక్క ప్రైవేట్ హాస్పిటల్స్ కరోనా ను అడ్డుపెట్టుకొని ఎలా…
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన కేసుల సంఖ్య మాత్రం ఇంకా పూర్తిగా తగ్గలేదు. దీని కారణంగా కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ 12వ…
ట్విట్టర్ లో సోను సూద్ మరియు మంత్రి కేటీఆర్ కు మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. మంత్రి కేటీఆర్ సోను సూద్ ను సూపర్ హీరో అంటూ…
ఆనందయ్య మందుపై ఉత్కంఠ తొలిగింది. కృష్ణ పట్టణానికి చెందిన ఆనందయ్య ఆయుర్వేద మందు కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సి సి ఆర్ ఏ…
తెలంగాణాలో మరో 10 రోజుల పాటు అమలు చేయనున్న లాక్ డౌన్ తెలంగాణలో మరో పది రోజుల పాటు లాక్ డౌన్ పొడిగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.…
సీఎం జగన్ ఏపీ రాష్ట్రాన్ని హెల్త్ హబ్ గా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. కరోనా యొక్క నియంత్రణపై సమీక్ష చేసిన సీఎం జగన్ వైద్యం కోసం ప్రజలు…
10 వ తరగతి పరీక్షలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాయిదా వేసింది. మొదట్లో 10 వ తరగతి బోర్డు పరీక్షలు జూన్ 7 కు షెడ్యూల్ చేయబడ్డాయి మరియు…
దేశంలో కరోనా కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. కానీ మరో పక్క మరణాల రేటు మాత్రం తగ్గడం లేదు. కరోనా వల్ల రోజుకి వెలది మంది ప్రజలు…
దేశంలో కరోనా మరణాల గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ చాలా ఉద్వేగానికి లోనయ్యారు. ఒకానొక సమయంలో, ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పిస్తూ, ప్రధాని నరేంద్ర…
ఎంపీ రఘురామ కృష్ణం రాజు బెయిల్ పిటిషన్పై ఈరోజు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ప్రస్తుతం రఘురామకృష్ణంరాజు సికింద్రాబాద్ మిలటరీ ఆస్పత్రిలో ఉన్నారు. ఆయనకు వైద్య పరీక్షలు…
లాక్డౌన్ పొడిగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరియు దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది. మొదట తెలంగాణ ప్రభుత్వం మే 12 నుండి మే 22…
ప్రస్తుత కరోనా సెకండ్ వేవ్ కారణంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి, ప్రభుత్వం నిర్దేశించిన నియమాలకు మనం తప్పకుండా పాటించాలి. నియమాలను ఉల్లంఘించిన వ్యక్తుల పై…
తెలంగాణ సరిహద్దుల్లో ఏపీ అంబులెన్స్ల నిలిపివేత పై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం ఏపీ నుంచి వచ్చా అంబులెన్స్లకు గ్రీన్…
పుట్టినరోజు నాడే నర్సాపూర్ ఎంపీ రఘు రామ కృష్ణం రాజును ఏపీ సిఐడి అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్లోని తన ఇంటి నుండే సిఐడి అధికారులు ఎంపీ…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా యొక్క వ్యాప్తిని ఆరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 10 రోజుల పాటు సంపూర్ణ…
ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ కరోనా రెండో దశ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మాస్క్ లు మరియు శానిటైజెర్లు…
మూడు వారాల క్రితం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి కరోనా పాజిటివ్ వచ్చినదని అందరికి తెలుసు, కానీ ఇప్పుడు ఆ కరోనా నుంచి ఆయన…
మాజీ టిడిపి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. బుధవారం రాత్రి సిటీ స్కాన్ చేయించగా కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ధూళిపాళ్ల…
కోవిడ్ -19 కేసులు పెరగడంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కర్ఫ్యూ ను విధించింది. ప్రతి రోజు కర్ఫ్యూ మధ్యాహ్నం 12 నుండి ప్రారంభమవుతుంది. దుకాణాలు మరియు…
నటుడు, మక్కల్ నీది మయమ్ అధ్యక్షుడు కమల్ హాసన్ బీజేపీ నేత శ్రీనివాసన్ చేతిలో ఓడిపోయారు. కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కమల్ గట్టి…
ప్రతిపక్షం మరియు అన్ని వర్గాల నుండి భారీ ఒత్తిడికి ఏపీ ప్రభుత్వం ఒప్పుకోక తప్పలేదు, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చివరకు ఇంటర్ పరీక్షల పై కీలక నిర్ణయం…
తమిళనాడులో నటుడు సిద్ధార్థ్ బీజేపీ నేతల మధ్య గొడవ కొనసాగుతూనే ఉంది. కరోనా ను కంట్రోల్ చేయడంలో కేంద్రం విఫలమైందని సిద్ధార్థ్ కామెంట్ చేశాడు. ఇప్పుడు సిద్ధార్థ్…
తెలంగాణలో ప్రయోగాత్మకంగా డ్రోన్స్ ద్వారా వ్యాక్సిన్ పంపిణీకి డీ జె సి ఎ(DGCA) అనుమతి ఇచ్చింది. మార్చి 9న మెయిల్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం కోరగా ఏప్రిల్…
రాష్ట్రంలో 10 వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించడానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన వివిధ ప్రజా ప్రయోజన కేసులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్వీకరించింది.దీనితో రెండు వైపులా…
సీఎం జగన్ మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ బెయిల్ రద్దు చేయాలని అని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్…
తిరుపతిలో కరోనా కేసులు రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. దాంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలను వేగవంతం చేసింది.…
ఢిల్లీ తన పూర్తి లాక్డౌన్ను ఒక వారం రోజుల పాటు పొడిగించిన తరువాత, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా 14 రోజుల పాటు పూర్తి లాక్డౌన్ ప్రకటించింది.…
పదో తరగతి పరీక్షల పై క్లారిటీ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. విద్యార్థులకు నష్టం కలిగించకుండా, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని…
పరిటాల రవీంద్ర కుమారుడు, పరిటాల శ్రీరామ్ కు ఇటీవల ఒక బాబు జన్మించాడు. పరిటాల శ్రీరామ్ ఆ బాబు కు తన తండ్రి గారి పేరు పెట్టుకున్నాడు.…
ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి, దీనితో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది, ఈరోజు నుంచి రాత్రి పూట కర్ఫ్యూను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. మరోవైపు కరోనా కేసులు…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కరోనా పాజిటివ్ వచ్చింది. తన వ్యక్తిగత సిబ్బంది కరోనా రావడంతో, కొంతకాలంగా హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్న పవన్ కళ్యాణ్…
ఏపీఐఐసీ (APIIC) చైర్పర్సన్, మరియు నగరి ఎమ్మెల్యే రోజా గారు మేజర్ సర్జరీ కోసం గత నెలలో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. రెండు…
ఏపీ గల్లా పెట్టె పూర్తిగా ఖాళీ అయిపోయింది, ఒక్క రూపాయి కూడా లేదు దీనితో ఉద్యోగులకు జీతాలు ఎలా చెల్లించాలి అని ఆర్థిక శాఖ మంత్రి తలపట్టుకుంటున్నారు.…
అగ్రిగోల్డ్ ఆ పేరు వింటేనే బాధితులకు, ఏజెంట్లకు గుండెలు మండిపోతున్నాయి కోట్ల రూపాయలు డిపాజిట్ రూపంలో వసూలు చేసి, ఆ తర్వాత అగ్రి గోల్డ్ కంపెనీ మూసివేశారు.…
ఆయన వచ్చి ఏదో చేస్తాడు, ఈయన వచ్చి ఇంకా ఏదో చేస్తాడు, వేచి చూసిన జనం తిరగబడుతున్నారు. పని చేయని నాయకులపై పోటీకి దిగుతున్నారు. పసుపు బోర్డు…
అసెంబ్లీ ముందు ఓయూ లా విద్యార్థులు, జేఏసి నిరసనకు దిగింది. వామనరావు, నాగమణి న్యాయవాది దంపతుల హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ, ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో…
సామాన్యుడిపై అధిక భారాన్ని మోపుతూ GST రూపంలో పేదవాడి దగ్గర నుంచి ఎక్కువ వసూలు చేస్తున్నందుకు గాను 26న భారత్ బంద్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. GST…