ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగటమే. గత సంవత్సరం దేశంలో…
మహీంద్రా షోరూమ్లో బొలెరో పికప్ ట్రక్ ను కొనేందుకు వెళ్ళిన రైతు ను అక్కడ ఉన్న సేల్స్ మెన్ అవమానించాడు. 10 రూపాయలు అనుకొని వచ్చినట్లున్నారు బయలుదేరండి..…
మహారాష్ట్రలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వార్దా జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు మెడికల్ స్టూడెంట్స్ మృతిచెందారు. సవాంగి లోని దత్త…
జనెటి ట్రైన్ మిస్టరీ అది జులై 14, 1911 వ సంవత్సరం. మూడు బోగీలు, 106 మంది ప్రయాణికులతో ఓ ట్రైన్ నెమ్మదిగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది.…
కోవిడ్ మహమ్మారి మనుషులతో పాటు జంతువుల పైన కూడా పంజా విసురుతుంది. తొలిసారిగా 2020 ఏప్రిల్ నెలలో అమెరికాలోని న్యూయార్క్ కు చెందిన బ్రాంక్స్ జూలో ఓ…
ప్రపంచంలోనే అరుదైన నల్ల వజ్రం వేలానికి రాబోతుంది. ఈ బ్లాక్ డైమండ్ కు ది ఎనిగ్మా (The Enigma) అని పేరు పెట్టారు. ఇటీవలే ఈ వజ్రాన్ని…
విశాఖపట్నం నుంచి ఢిల్లీ వెళ్తున్న ఏపీ ఎక్స్ప్రెస్లో ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున వరంగల్ జిల్లా, నెక్కొండ రైల్వే స్టేషన్ లో ఏపీ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎస్6…
ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. దీంతో అందరు ఒక్కసారిగా షాకయ్యారు. వివరాల్లోకి వస్తే, శబరిమల ఆలయానికి వెళ్లే మార్గంలో పెన్ ఘాట్ వంతెన…
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో.. కార్స్ మరియు బైకులన్నా అంటే ఇష్టం. వాటి కోసమే ఓ ప్రత్యేక గ్యారేజీ…
కూతురు ప్రేమించిందని తెలిసి తట్టుకోలేక పరువు హత్యలకు పాల్పడుతున్న ఈ రోజుల్లో ఓ తండ్రి మాత్రం తన కోపాన్ని వినూత్న రీతిలో వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్…
డోలో 650 ఈ పేరుకు భారతదేశంలో పరిచయం అవసరం లేదు. కరోనా సమయంలో చాలా మంది ఈ టాబ్లెట్ ను వాడే ఉంటారు. సాధారణంగా ఈ టాబ్లెట్…
బంగారం ధరల్లో స్వల్ప హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర పది రూపాయలు తగ్గింది. హైదరాబాద్లో ప్రస్తుతం 24…
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రల్లో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లకు సంక్రాంతి సెలవులను పొడిగించింది. మరోపక్క ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా…
ఈ మధ్య కాలంలో హైదరాబాద్ పోలీసులు మరియు తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్,కార్పొరేషన్ వంటి కొన్ని ప్రభుత్వ శాఖల వారు కొన్ని మంచి విషయాలను ప్రచారం చేయడానికి…
పశ్చిమ బెంగాల్లో గౌహతి – బికనీర్ ఎక్స్ ప్రెస్ (15633) రైలు పట్టాలు తప్పింది. ప్రమాదం జరిగినప్పుడు రైలు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ…
ప్రస్తుతం తెలంగాణలో ఉద్యోగ, ఉపాధ్యాయుల విభజనకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 317 ఉత్తర్వులపై వివాదం ముదురుతోంది. ఇప్పటికే ఈ జీవో ను రద్దు…
తెలుగు టీవీ ప్రోగ్రామ్స్ లో అత్యంత హైప్ మరియు అత్యధిక TRP రేటింగ్ ను సొంతం చేసుకున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఈ షో ప్రారంభమైనప్పటి…
ఈ మధ్యకాలంలో ప్రేమికులు తమ ప్రేమను ఇంట్లో ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్యకు ఎక్కువగా పాల్పడుతున్నారు. ఇదే విధంగా సంగారెడ్డి జిల్లాలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమ పెళ్లికి…
నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల రివార్డు: సైదాబాద్ కు చెందిన చిన్నారి అత్యాచారం.. హత్య కేసులో నిందితుడు రాజు కోసం పోలీసులు వేట…
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 30 మంది అమ్మాయిలను పెళ్లి పేరుతో మోసం చేసిన కిలాడీ భాగవతం బయటపడింది. ఓ బట్ట తల వ్యక్తి విగ్గు…
నిండా పదేళ్లు లేని పిల్లవాడు తన తల్లిదండ్రులకు ఆసరాగా నిలిచాడు. 8 ఏళ్ల వయసులో పెద్ద కొడుకుగా అంధులైన తల్లిదండ్రులు మరియు ఇద్దరు తమ్ముళ్ల మంచిచెడ్డలు చూసుకోవాల్సిన…
ఢిల్లీ అసెంబ్లీలో భారీ సొరంగ మార్గం బయటపడింది. ఈ సొరంగ మార్గం అసెంబ్లీ నుంచి ఎర్రకోట వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఢిల్లీ శాసన సభ నుంచి…
సెప్టెంబర్ 1 నుంచి బడి గంట మోగనుంది. 18 నెలల తర్వాత మళ్లీ స్కూల్స్ ఓపెన్ కానున్నాయి. అయితే, 8వ తరగతి కంటే దిగువ తరగతులకు క్లాసులు…
గుంటూరు జిల్లా రాయవరం లో కాల్పుల ఘటన కలకలం రేపింది. పొలం వివాదంలో రిటైర్డ్ ఆర్మీ జవాన్ తుపాకీతో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో…
తాలిబన్లు స్వాధీనం తర్వాత, ఆఫ్ఘనిస్తాన్ రాజధాని నగరం కాబూల్లో పరిస్థితి అత్యంత ఘోరంగా మారింది. ప్రజలు దేశం విడిచి పెట్టి వెళ్లడానికి వీలులేదని తాలిబన్లు ఆదేశాలు జారీచేశారు.…
ఫీజుల దోపిడీకి బ్రేక్ వేస్తూ, ఏపీ ప్రభుత్వం తొలిసారిగా ప్రైవేట్ స్కూల్స్ మరియు జూనియర్ కాలేజీలకు ఫీజులను ఖరారు చేసింది. 2021 నుంచి 2024 వరకు ఈ…
ఆగస్ట్ 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి అనేక అప్డేట్లు వస్తున్నాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మరియు లూసిఫర్ షూటింగ్…
చిత్తూరు జిల్లాలో మరోసారి దొంగలు రెచ్చిపోయారు. ఒక దొంగల ముఠా బెంగుళూరు వెళ్తున్న ఓ కంటైనర్ ను అడ్డగించి దోపిడీకి పాల్పడ్డారు. ఆ కంటైనర్ లో సుమారు…
ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో దర్శన విధానాలు భక్తులకు చుక్కలు చూపిస్తున్నాయి. కోవిడ్ ముందు దర్శన విధానాలు ఒక రకంగా ఉంటే, కోవిడ్ అనంతరం స్వామివారి దర్శనం లో…
మోసపోయే వారు ఉన్నంతకాలం.. మోసం చేసే వాళ్ళు పుడుతూనే ఉంటారు.. పైగా దానికి నమ్మకం అనే ఒక పదాన్ని పెట్టుబడిగా పెట్టి నిలువున ముంచుతారు. ఓ మహిళ…
టోక్యో ఒలింపిక్స్లో భారత రెజ్లర్ రవి కుమార్ దహియా ఫైనల్స్కు దూసుకెళ్లి చరిత్ర సృష్టించాడు. ఫురుషుల 57 కేజీల విభాగంలో రవి కుమార్ అద్భుతంగా ఆకట్టుకున్నాడు. సెమీ…
భారతదేశపు అతిపెద్ద ఫ్యాషన్ ఇ-కామర్స్ కంపెనీల్లో ‘మైంట్రా’ ఒకటి. ప్రస్తుతం ఈ కంపెనీ భారతదేశంలోని ప్రముఖ నటులు అయినా హృతిక్ రోషన్, కియారా అద్వానీ, విజయ్ దేవరకొండ,…
మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు, కామపిశాచి, నరహంతకుడు ఇలా ఎంత చెప్పినా అతని గురించి తక్కువే అవుతుంది. 130 మందిపై లైంగిక దాడి చేసి చంపేసిన హంతకుడు…
ప్రతిష్టాత్మక టోక్యో ఒలంపిక్స్ లో భారత బ్యాడ్మింటన్ స్టార్ ‘పీవీ సింధు’ శుభారంభం చేసింది. గ్రూప్ జె తొలి మ్యాచ్లో ఇజ్రాయెల్ కి చెందిన సెనియా పొలికర్పోవా…
మన భారతదేశంలోని పెట్టుబడిదారులు బంగారాన్ని ఒక ముఖ్యమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. నేటి బంగారం ధర విషయానికి వస్తే పసిడి రేటు మళ్లీ పెరిగింది. వరుసగా రెండవ రోజు…
మద్యం అక్రమ రవాణా చేసేందుకు కొందరు కేటుగాళ్లు అతితెలివి ప్రదర్శిస్తున్నారు. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పెద్దాపురం చెక్ పోస్ట్ దగ్గర, టూవీలర్ మీద మద్యం తరలిస్తుండగా…
ఐరోపా దేశంలో వరదలు బీభత్సం సృష్టించాయి. వరదల దెబ్బకు చిన్న చిన్న పట్టణాలే తుడిచి పెట్టుకుపోయాయి. జర్మనీ, బెల్జియంలో దాదాపు 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా,…
మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా నివాస ప్రాంతాల పై కొండ చరియలు విరిగిపడి 15 మంది మృతి చెందారు. ముంబైలోని ఈశాన్య ప్రాంతమైన చెంబురు లో ఈరోజు…
మధ్యప్రదేశ్ లో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. ఒక బాలుడిని రక్షించేందుకు వెళ్లి దాదాపు 40 మందికి పైగా బావిలో పడిపోయారు. ఈ ప్రమాదంలో 11 మంది…
రాయలసీమలో పొలం దున్నుతుంటే వజ్రాలు దొరుకుతున్నాయి. కర్నూల్ జిల్లాలో రైతులకు నెల రోజుల వ్యవధిలోనే ఐదు కోట్ల విలువైన వజ్రాలు దొరికాయి. ప్రస్తుతం కర్నూల్ జిల్లాలో వజ్రాల…
రాజేంద్రనగర్ అత్తాపూర్ లో పీవీఎన్ఆర్ హైవేపై కారులో మంటలు చెలరేగాయి. కారు ఇంజన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కారు నడుపుతున్న మహిళ కారును పక్కన నిలిపివేసింది.…
రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. మరోవైపు మత్స్యకారులు చేపల వేటకు…
జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో గుంటూరు జిల్లాకు చెందిన జవాన్ జశ్వంత్ రెడ్డి (23) వీర మరణం పొందారు. ఆయన జన్మస్థలం గుంటూరు జిల్లా బాపట్ల…
కరోనా ఒకవైపు దండయాత్ర చేస్తుంటే మరోవైపు ‘జికా వైరస్’ కేసులు పెరగటం కలకలం రేపుతుంది. కేరళలో తొలిసారిగా జికా వైరస్ కేసులు వెలుగు చూశాయి. దీంతో అప్రమత్తమైన…
పశ్చిమ గోదావరి జిల్లా, ఆచంట మండలం, కరుగోరు మిల్లులో విషాదం చోటు చేసుకుంది. అమ్మిరాజు పాలెం కు చెందిన వికాస్ అనే బాలుడు తన స్నేహితులతో కలిసి…
కొన్ని ఈ-కామర్స్ వెబ్ సైట్స్ అప్పుడప్పుడు పండగ ఆఫర్లు గా ప్రత్యేక సెల్ పేరుతో ప్రొడక్టులను తక్కువ ధరకే అమ్ముతూ ఉంటారు. కానీ ఈసారి ఎటువంటి పండగ…
జైల్లో ఖైదీలు తప్పు చేస్తే కౌన్సిలింగ్ ఇచ్చి మంచి మార్గం వైపు నడిపించాల్సిన ఓ జైలు అధికారిణి కొన్ని వికృత చేష్టలకు పాల్పడింది. ఆమె ఒక కారాగారంలో…
తండ్రి కోసం మూడు ఏళ్ల బాలుడు అడవిలోకి వెళ్లి తప్పి పోయాడు. వారం రోజుల నుంచి ఎంత వెతికిన ఆచూకీ మాత్రం దొరకలేదు. తప్పిపోయిన బాలుడు కోసం…
ఫిలిప్పీన్స్ లో సైనిక విమానం కుప్పకూలింది. సంఘటన జరిగిన సమయంలో 92 మంది విమానంలో ఉన్నట్లు తెలుస్తుంది. వారిలో ఎక్కువ మంది ఆర్మీ సిబ్బంది మరియు వారు…
ఢిల్లీ అంతర్జాతీయ పోస్ట్ ఆఫీస్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఆఫ్రికా నుంచి ఢిల్లీకి వచ్చిన ఓ పార్సిల్ లో దాదాపు 7.5 కోట్ల విలువైన హెరాయిన్…
పిడుగు పడటం మీరు ఎప్పుడైనా లైవ్ లో చూశారా..? అదే పిడుగు ప్రయాణించే కారు పై పడితే పరిస్థితి ఎలా ఉంటుంది. ఇలాంటి ఒక సంఘటన అమెరికా…
ఒక చిన్నారి రోడ్డు పక్కనే కూర్చొని మామిడి పళ్లును అమ్ముతుంది. ఆ చిన్నారి వద్దకు ఓ వ్యక్తి వచ్చి మామిడి పళ్లు ధర అడగకుండా ఒక్కొక్క మామిడిపండును…
చెన్నై అంతర్జాతీయ పోస్ట్ ఆఫీస్ లో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. ఆ అంతర్జాతీయ పోస్ట్ ఆఫీస్ లో భారీగా సాలెపురుగు లను పట్టుకున్నారు. కేటుగాళ్లు…
అంతరిక్షయానంలో మొదటిసారిగా ఓ తెలుగు పేరు చరిత్ర సృష్టించబోతోంది. యుఎస్ లో ప్రైవేట్ సంస్థలు అంతరిక్ష ప్రయాణానికి సన్నద్ధమవుతున్నాయి మరియు వాటిలో జూలై 11న తమ అంతరిక్ష…
ఆన్లైన్ రమ్మీ లో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. మహిళలు కూడా ఈ ఆన్లైన్ గేమ్ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. వారు లక్షల రూపాయలు పోగొట్టుకొని మోసపోతున్నారు. విశాఖలో…
తమిళనాడులో ఒక దారుణం చోటుచేసుకుంది. ఓ అనాధాశ్రమం లో 16 మంది పిల్లలు మాయమయ్యారు. పిల్లలు కరోనాతో చనిపోయారని నాటకమాడిన ట్రస్ట్ నిర్వాహకులు. తమిళనాడులోని మధురై జిల్లా…
హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇంటి ముందు నిలబడి ఉన్నా బాలుడి పైకి ఒక కారు దూసుకు వచ్చింది. ఆ…
ఒంటరిగా మహిళలు కనిపిస్తే చాలు కొన్ని మృగాలు అదే పనిగా వేధింపులకు దిగుతుంటారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళల తిరిగి ఇంటికి వచ్చే వరకు భయం.…
చాలా మంది వ్యక్తులు నేరాలకు పాల్పడి, చట్టవిరుద్ధమైన మార్గాలను ఎంచుకొని శిక్ష నుండి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారు. హైదరాబాద్ కు చెందిన సృజన హై స్కూల్ వ్యవస్థాపకుడు…
తమిళనాడులో ఒక దారుణం జరిగింది. సొంత అన్న తన చెల్లిని హతమార్చాడు. తన చెల్లి ‘వాట్సాప్’ వాడుతుందని దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటన తూత్తుకుడి జిల్లా,…
పిల్లల మనస్తత్వాలు ఎలా మారుతున్నాయో చూస్తుంటే నిజంగా ఆందోళన కలుగుతుంది. కుక్కపిల్ల కొనివ్వలేదని ఒక పిల్లవాడు ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం…
వ్యవసాయానికి ఎద్దులే కీలకం. ఏ పంట వేసిన దున్నటానికి ఎద్దులు కావాల్సిందే. ఖర్చును దృష్టిలో ఉంచుకొని ఓ రైతు డిఫరెంట్గా ఆలోచించాడు. జోడు ఎద్దులను అద్ధెకి తీసుకు…
తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో రాగల 48 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ…
ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి పెద్ద దిక్కు గా ఉన్న జియోనా చనా శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. మిజోరంకి చెందిన జియోనా చనా వయసు 76 ఏళ్ల. చనాకు…
దేశంలో గత 24 గంటల్లో నమోదైన కోవిడ్ కేసులు మరియు మృతుల వివరాలు.. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత కొద్ది రోజులుగా కేసులు లక్ష…
భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం సహజమే. ఆ గొడవలో ఏ ఒక్కరైనా సహనం కోల్పోతే పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. అప్పుడు వారు ఏం చేస్తారో వారికే…
ఒకరికి ఒకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి. ప్రియురాలికి దూరంగా ఉండటం అతనికి ఇష్టం లేదు. దీంతో ఇంట్లో ఎవరికీ తెలియకుండా…
నన్ను మీరేమీ పట్టుకోలేరు గానీ, మా రాష్ట్రానికి వచ్చారు కాబట్టి మీ సమీపంలోనే ఓ మంచి హోటల్ ఉంది అక్కడ భోజనం బాగుంటుంది హాయిగా తినేసి వెళ్లిపోవాలంటూ…
టాలీవుడ్లో ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో పవన్ కళ్యాణ్ మరియు రానా నటిస్తున్న సినిమా ఒకటి. ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనుమ్ కోషియం…
పాక్ లో ఇద్దరు నేతల మధ్య ఫైటింగ్ జరిగింది. టీవీ లైవ్ షో లో అసభ్యకరంగా తిట్టుకున్నారు. అంతేకాదు సహనం కోల్పోయిన వారిద్దరూ ఒకరిపై ఒకరు దాడి…
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కల్లాకురుచ్చి సమీపంలోని అలాటర్ గ్రామం వద్ద టైర్ పంచర్ కావడంతో అంబులెన్స్ చెట్టును ఢీకొట్టింది. దీంతో అంబులెన్సు లో డెలివరీ…
కాకినాడ జీజీహెచ్ హాస్పటల్ రికార్డు సృష్టించింది. బ్లాక్ ఫంగస్ సోకిన 15 నెలల పసిబిడ్డకు అరుదైన శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడింది. దేశంలోనే అతి చిన్న వయసు…
బెంగాల్లో పిడుగుల వర్షం 23 మంది ప్రాణాలను బలి తీసుకుంది. పిడుగు వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రెండు లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మరోవైపు కొంకణ్…
నెల్లూరు జిల్లాలో ఓజిలి మండలం లో ఒక విషాద సంఘటన జరిగింది. సరదాగా ముగ్గురు చిన్నారులు చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తూ చెరువులో పడిపోయారు. ఆ ముగ్గురు…
ల్యాండ్ మైన్స్ గుర్తించేందుకు బాంబు స్క్వాడ్స్ మరియు సెన్సార్లు అందుబాటులో ఉన్నాయి. కానీ ల్యాండ్ మైన్స్ ని పక్కాగా గుర్తించి అందరిని అలర్ట్ చేసే జంతువు గురించి…
ఓ యువకుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. తనను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాడు. దీంతో ప్రేమించిన అమ్మాయిని ఆ యువకుడు ఏకంగా ఇంటికి తీసుకు వచ్చాడు. కట్…
దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలు డ్రగ్స్ అక్రమ రవాణాకు అడ్డాగా మారాయి. కస్టమ్స్ అధికారుల తనిఖీలో ఎక్కడో ఒకచోట ఈ డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా శంషాబాద్, చెన్నై,…
సీఐ వేధిస్తున్నారంటూ కర్నూలు జిల్లా ఆదోనిలో మహిళ హోం గార్డ్ ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆమె శానిటైజర్ తాగి సూసైడ్ కు ప్రయత్నించండి. పరిస్థితి విషమించడంతో ఆమెను ఆస్పత్రికి…
కరోనా తో వణికిపోతున్న జనానికి పెట్రోల్ రేట్లు మరింత వణుకు పుట్టిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటింది. రోజువారీ ఖర్చులకు తోడు పెరిగిన…
కర్నూలు జిల్లా నంద్యాల లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ పై వెళ్తున్న దంపతులను ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు…
చిత్తూరు జిల్లాలో ఓ ప్రేమ ఉన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించడం లేదని ఓ యువతిని కత్తితో పొడిచి హతమార్చాడు. ఆ తర్వాత అదే కత్తితో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.…
గుంటూరు జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇలాంటి సమయంలోనే మరికొన్ని కొత్త అనారోగ్య సమస్యలు బయటపడుతున్నాయి. తల్లి నుంచి పుట్టిన బిడ్డకు వైరస్ సోకడం అందరిని ఆందోళన…
లక్షెట్టిపేట్ లో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. కరోనా సోకిందనే కారణంతో కట్టుకున్న భర్త, భార్యను బాత్ రూమ్ లో ఉంచాడు. అంతేకాదు ఇంట్లో ఉన్న మరుగుదొడ్డిని…
మనుషుల పైన కాదు జంతువుల పైన కూడా కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ కరోనా వైరస్ వల్ల ఒక సింహం చనిపోయింది. తమిళనాడులోని ఓ…
గూగుల్ సెర్చ్ ఫలితం లో జరిగిన ఒక విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. భారత్లోనే చెడ్డ భాష ఏమిటన్న ప్రశ్నకు కన్నడ అంటూ గూగుల్…
రెండు వారాలుగా మంటల్లో చిక్కుకున్న శ్రీలంక కార్గో షిప్ సముద్రంలో మునిగిపోయింది. ఈ కార్గో షిప్ సముద్రంలో మునిగిపోవడం వల్ల పర్యావరణానికి మరియు సముద్ర జీవులకు ముప్పు…
ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ మైనింగ్ డవలప్మెంట్ కార్పొరేషన్ (NMDC) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో మొత్తం 89 ఖాళీలకు…
మహబూబాబాద్ జిల్లాలో ఓ మహిళ సర్పంచ్ భర్త ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయాడు. అతను మహిళల పై తన ప్రతాపాన్ని చూపించాడు. పెద్దవంగర మండలంలోని అవుతాపురం గ్రామానికి చెందిన…
ఒక వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేసి ఆమె మృతదేహాన్ని నడివీధిలో ఈడ్చుకెళ్లి రాక్షసత్వం తో వ్యవహరించాడు. ఆమె పై జరిగిన దాడి లో తన…
పాకిస్తాన్ లో చిక్కుకున్న తెలుగు యువకుడు ప్రశాంత్ ఎట్టకేలకు తన స్వస్థలం విశాఖ కు చేరుకున్నాడు. పోలీసులు ప్రశాంత్ ను నిన్న ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు…
ఆకాశంలో ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్యుని చుట్టూ ఇంద్రధనస్సు ఒక వలయంలా ఏర్పడింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈ అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది.…
తిరుమల అలిపిరి మెట్ల మార్గాన్ని రెండు నెలలు పాటు మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. జూన్ 1 నుంచి జులై 31 వరకు అలిపిరి మెట్ల మార్గాన్ని మూసివేయనున్నట్లు…
తమిళనాడుకు చెందిన వడివేలు అనే వ్యక్తి కరోనా రాకుండా ఉండాలంటే పాము తినాలని చెబుతున్నాడు. ఆ విషయాన్ని చెప్పడమే కాదు ఏకంగా ఒక పామును పట్టుకొని కొరికి…
ఒక గంట కాదు, రెండు గంటలు కాదు ఏకంగా ఒక మహిళా 16 గంటల పాటు స్నానం చేసింది. అంత సేపు స్నానం చేయడంతో ఆమెకు ఒక…
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తెలంగాణ మంత్రి కెటిఆర్ కు ట్విట్టర్ లో ఒక వింత అనుభవం ఎదురైంది. సోషల్ మీడియాలో కరోనా బాధితుల నుండి…
భారతరత్న పురస్కారం అందుకున్న ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు కు అంతర్జాతీయ పురస్కారం వరించింది. రసాయనిక శాస్త్రంలో ఆయన ఒక లెజెండ్రీ సైంటిస్ట్. ఆయన కు పునరుత్పాదక ఇంధన…
కర్నూలు జిల్లా : ఉదయం పొలానికి వెళ్లిన రైతు మధ్యాహ్నానికి కోటీశ్వరుడు అయ్యారు. పొలానికి వెళ్లిన రైతు పొలంలో పనిచేస్తుండగా అతనికి ఒక విలువైన వజ్రం దొరికింది.…
విశాఖ నగరంలో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మూడు రోజుల క్రితం హెచ్ పీ సి యల్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆ…
అల్లోపతి వైద్యం పై ఇటీవల యోగ గురువు రామ్ దేవ్ బాబా వివాదాస్పద వాక్యాలు చేశారు. ఆ వ్యాఖ్యలపై ఉత్తరాఖండ్ వైద్యు బృందం 1,000 కోట్ల రూపాయల…
అంతరిక్షంలో ఈ రోజు ఒక అద్భుతం జరగనుంది, ఈ ఏడాది తొలి సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించనుంది. ఈ రోజు ఏర్పడుతున్న చంద్ర గ్రహణాన్ని బ్లాక్ మూన్ గా…