మన భారతదేశంలోని పెట్టుబడిదారులు బంగారాన్ని ఒక ముఖ్యమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. నేటి బంగారం ధర విషయానికి వస్తే పసిడి రేటు మళ్లీ పెరిగింది. వరుసగా రెండవ రోజు కూడా బంగారం ధర పైకి కదిలింది. బంగారం ధర పెరిగితే వెండి రేటు మాత్రం పడిపోయింది. వెండి ధర దిగిరావడం ఇది వరుసగా రెండో రోజు.
ఈ రోజు బంగారం రేట్లు, 21 జూలై 2021: హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నం లోని అన్ని ప్రధాన నగరాల్లో ఈ రోజు బంగారం ధరలు పెరిగాయి. ధరల ప్రకారం, బెంగుళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 260 రూపాయల పెరుగుదలతో రూ. 45,260 రూపాయలుగా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారు ధర 280 రూపాయల పెరుగుదలతో రూ. 49,370 రూపాయలుగా ఉంది.
హైదరాబాద్లో ఈ రోజు బంగారం ధరలు: 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 260 రూపాయల పెరుగుదలతో రూ .45,260 రూపాయలుగా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారు ధర 280 రూపాయల పెరుగుదలతో రూ. 49,370 రూపాయలగా ఉంది.
కేరళలో ఈ రోజు బంగారం ధరలు: 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 260 రూపాయల పెరుగుదలతో రూ. 45,260 రూపాయలగా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారు ధర 280 రూపాయల పెరుగుదలతో రూ. 49,370 రూపాయలగా ఉంది.
విశాఖపట్నంలో ఈ రోజు బంగారం ధరలు: 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 260 రూపాయల పెరుగుదలతో రూ. 45,260 రూపాయలగా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారు ధర 280 రూపాయల పెరుగుదలతో రూ. 49,370 రూపాయలగా ఉంది.
మరోవైపు, హైదరాబాద్, విశాఖపట్నంలో ఒక కిలో వెండి ధర రూ. 71,800 రూపాయలగా ఉంది. బెంగుళూరు, కేరళలో ఒక కిలో వెండి ధర రూ. 66,600 రూపాయలగా ఉంది.