ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. నైట్ కర్ఫ్యూ తో పాటు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న కరోనా కేసులు మాత్రం అదుపులోకి…
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. థర్డ్ వేవ్ లో కేసుల సంఖ్య 10 వేల మార్క్ ను క్రాస్ చేసింది. నిన్న 7 వేలకు సమీపంలో…
కోవిడ్ -19 కేసులు పెరగడంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కర్ఫ్యూ ను విధించింది. ప్రతి రోజు కర్ఫ్యూ మధ్యాహ్నం 12 నుండి ప్రారంభమవుతుంది. దుకాణాలు మరియు…
24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా కేసులు: ఏపీ లో కరోనా కేసులు లెక్కకుమించి పెరిగిపోతున్నాయి. కోవిడ్ బాధితులు భారీగా ఆస్పత్రికి వస్తుండటంతో బెడ్స్…
తెలంగాణాలో నమోదైన కేసుల వివరాలు: కరోనా కేసుల వివరాల్లో తెలంగాణ కొత్త రికార్డు సాధించింది. రోజువారి కేసుల సంఖ్య 7000 కు పైగా పెరిగాయి. రాష్ట్రంలో గడిచిన…
ఏప్రిల్లో మీకు బ్యాంకు కి సంబంధించి ముఖ్యమైన పనులు ఏమైనా ఉన్నాయా, అయితే ఈ న్యూస్ మీకోసమే ఏప్రిల్ లో మొత్తం 12 రోజులు బ్యాంకు హాలిడేస్…
ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 492 కేసులు నమోదు అయ్యాయి. విశాఖ చిత్తూరు జిల్లాలో కరోనా వల్ల ఇద్దరు చనిపోయారు. తూర్పుగోదావరి…