ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గుతున్న మరణాల రేటు మాత్రం వణుకు పుట్టిస్తుంది. మే నెలలో దేశంలో గంటకు సుమారు 155 మంది కరోనా కు బలైపోవడం…
ఏపీ లో గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసులు మరియు మృతుల వివరాలు.. ఏపీలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో…
దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. దేశంలో వస్తున్న కొత్త కేసులు ప్రజలను కలవరపెడుతోంది. ఒక పక్కతెలుగు రాష్ట్రాల్లోనూ వైరస్ విజృంభణ ఆగటం లేదు. రోజురోజుకు మృతుల…
గంగ నదిలో శవాలు పైకి తేలియాడుతున్నాయి. అసలు ఆ శవాలు ఎక్కడ నుంచి వస్తున్నాయో ఎవరికి అర్ధం కావడం లేదు. ప్రస్తుతం బీహార్ మరియు యుపీ నదుల్లో…
ఏపీ ప్రభుత్వం కరోనా కేసులు తగ్గించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. దీని కోసం ప్రభుత్వం సరిహద్దుల్లో తనిఖీలు చేపట్టింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో పని సమయాల్లో మార్పులు చేసింది…
భారత దేశంలో కరోనా ఉద్యమం కొనసాగుతూనే ఉంది. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో గడిచిన 24 గంటల్లో నాలుగు లక్షలకు చేరువలో కొత్త కేసులు నమోదు…