దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే, గత ఐదు రోజుల్లో కరోనా కేసులు 3 లక్షలకు పైగా నమోదు కాగా, గడిచిన 24 గంటల్లో కొత్త…
దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. వరసగా మూడు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజలందరూ ఆందోళనకు చెందుతున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరోసారి…
దేశంలో కరోనా వ్యాప్తి తీరు అందరికి ఆందోళన కలిగిస్తోంది. గత మూడు రోజులుగా కొత్త కేసులు 3 లక్షలకు పైగా నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఐఐటీ మద్రాస్…
ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. నైట్ కర్ఫ్యూ తో పాటు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న కరోనా కేసులు మాత్రం అదుపులోకి…
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఓమిక్రన్ ప్రభావంతో గత కొన్ని వారాలుగా భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. రికార్డు స్థాయిలో రోజువారీ కేసులు మూడు…
దేశంలో కరోనా కేసులు తగినట్లే తగ్గి మళ్లీ విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా…
దేశంలో కరోనా మార్చి నెల నాటికి అంతమవుతుందా.. ఈ నెలాఖరుకు కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందా.. నిపుణుల అంచనాల ప్రకారం కరోనా చివరి దశకు…
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. థర్డ్ వేవ్ లో కేసుల సంఖ్య 10 వేల మార్క్ ను క్రాస్ చేసింది. నిన్న 7 వేలకు సమీపంలో…
ప్రస్తుతం మన దేశంలో 2.5 లక్షలకు పైగా రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లోమన దేశంలో 2 లక్షల 58 వేల 089 కొత్త కేసులు…
ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2 లక్షల 68 వేల 833 మంది కరోనా భారిన పడ్డారు.…
దేశంలో గత 24 గంటల్లో నమోదైన కోవిడ్ కేసులు మరియు మృతుల వివరాలు.. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత కొద్ది రోజులుగా కేసులు లక్ష…
గడిచిన 24 గంటల్లో భారతదేశం లో 86,498 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దాదాపు 63 రోజుల తర్వాత రోజువారీ కేసులు లక్ష కన్నా తక్కువ రావడం…
దేశ వ్యాప్తంగా మరియు తెలుగు రాష్ట్రాల్లో రోజువారి కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయి. కానీ మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. అమెరికా, బ్రెజిల్ తర్వాత…
దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. దేశంలో వస్తున్న కొత్త కేసులు ప్రజలను కలవరపెడుతోంది. ఒక పక్కతెలుగు రాష్ట్రాల్లోనూ వైరస్ విజృంభణ ఆగటం లేదు. రోజురోజుకు మృతుల…
తెలంగాణలోని విద్యాసంస్థల్లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. పాఠశాలల్లో నమోదవుతున్నపాజిటివ్ కేసులతో బెంబేలెత్తిపోతున్నారు. తల్లిదండ్రుల గుండెల్లోనూ దడ పుట్టిస్తున్నాయి. మరోవైపు సిఎస్ విద్యాశాఖ అధికారులతో, సీఎం కేసీఆర్…
దేశంలో కోవిడ్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి, ముఖ్యంగా మహారాష్ట్రలో పరిస్థితి తీవ్రంగా ఉంది. 24 గంటల్లో దేశంలో కొత్తగా 18,000 కేసులు నమోదు అయితే అందులో 10,000…
మాయదారి మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది, చాప కింద నీరులా ముంచుకొస్తుంది. అంతా అయిపోయిందనుకుంటున్న సమయంలో కరోనా కోరలు చాపుతుంది. ఒక వైపు వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందో లేదో,…
మహారాష్ట్రలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. దీనితో పాటు మరో ఆశాజనక విషయం వెలుగు చూసింది. సోమవారం ఉదయం తక్కువ కేసులు నమోదయ్యాయి. మొత్తం 8,766 పరీక్షలు…