ఆంధ్రప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్ టెన్షన్ పుట్టిస్తుంది. రోజురోజుకు కేసులు రెట్టింపు అవుతున్నాయి. మరోవైపు ఏపీ స్కూల్స్ లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఆంధ్రప్రదేశ్…
ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 492 కేసులు నమోదు అయ్యాయి. విశాఖ చిత్తూరు జిల్లాలో కరోనా వల్ల ఇద్దరు చనిపోయారు. తూర్పుగోదావరి…